Exclusive

Publication

Byline

ఇజ్రాయెల్ 'ఐరన్ డోమ్' ను ఛేదించిన ఇరాన్ క్షిపణులు; ఖొమైనీ నివాసం సమీపంలో ఇజ్రాయెల్ దాడులు

భారతదేశం, జూన్ 14 -- టెల్ అవీవ్ లోని కొన్ని ప్రాంతాలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుని బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. దాంతో ఇజ్రాయెల్ అధునాతన గగనతల రక్షణ వ్యవస్థ శుక్రవారం రాత్రి భారీ పరీక్షను ఎదుర్కొం... Read More


రూ. 40 జీఎంపీ; ఈ ఐపీఓకు అప్లై చేయొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?

భారతదేశం, జూన్ 14 -- పంప్ తయారీదారు, డిస్ట్రిబ్యూటర్ ఓస్వాల్ పంప్స్ లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)ను శుక్రవారం ప్రారంభమైంది. తొలిరోజే ఇన్వెస్టర్ల నుంచి మంచి డిమాండ్ లభించింది. ఓస్వాల్ పంప్స్ ... Read More


నీట్ యూజీ 2025 లో టాపర్స్ వీరే.. మహేశ్ కు ఫస్ట్ ర్యాంక్; ఫిమేల్ టాపర్ అవిక

భారతదేశం, జూన్ 14 -- నీట్ యూజీ 2025 ఫలితాలను జూన్ 14, 2025 న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఫలితాలతో పాటు మెరిట్ జాబితాను కూడా ఏజెన్సీ విడుదల చేసింది. నీట్ యూజీ 2025లో రాజస్థాన్ కు చెందిన మ... Read More


ఈ రోజు కూడా స్టాక్ మార్కెట్ కు భారీ నష్టాలు; ఈ పతనానికి 5 ప్రధాన కారణాలు

భారతదేశం, జూన్ 13 -- ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు ఇన్వెస్టర్లను భయభ్రాంతులకు గురిచేయడంతో భారత స్టాక్ మార్కెట్ బెంచ్ మార్క్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ 50 జూన్ 13, శుక్రవారం జపాన్ కు చెందిన నిక్కీ, ... Read More


మేఘాలయ హనీమూన్ మర్డర్ లో మరో ట్విస్ట్; మరో యువతిని కూడా హత్య చేయాలని నిందితుల ప్లాన్..

భారతదేశం, జూన్ 13 -- ఇండోర్ కు చెందిన వ్యాపారవేత్త రాజా రఘువంశీ హత్య కేసులో మేఘాలయ పోలీసులు షాకింగ్ ట్విస్ట్ ను బయటపెట్టారు. హత్య కేసు నుంచి రాజా రఘువంశీ భార్య సోనమ్ రఘువంశీని తప్పించేందుకు మరో ప్లాన్... Read More


టాటా హారియర్ ఈవీ వర్సెస్ టాటా కర్వ్ ఈవీ: రూ. 22 లక్షల ధరలో లభించే ఈ రెండు ఈవీ లలో ఏది బెటర్?

భారతదేశం, జూన్ 12 -- టాటా హారియర్ ఈవీ విడుదలతో టాటా మోటార్స్ తన ఎలక్ట్రిక్ వాహనాల పోర్ట్ ఫోలియోను విస్తరించింది. రూ .21.50 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో లాంచ్ అయిన హారియర్ ఈవీ కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ పోర్... Read More


మృత్యుంజయుడు.. విమాన ప్రమాదం నుంచి బయటపడిన ఒకే ఒక్కడు

భారతదేశం, జూన్ 12 -- అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి విశ్వాస్ కుమార్ రమేశ్ అనే ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ప్రమాదంలో మృత్యుంజయుడిగా నిలిచిన ఏకైక ప్రయాణికుడు రమేశ్. అతడు స్వల్ప గాయాలతో ఘటనాస్థలం... Read More


అత్యవసర పరిస్థితుల్లో పైలట్ లు ఇచ్చే 'మేడే కాల్' అంటే ఏమిటి? మేడే కాల్ ను ఎందుకు, ఎలా, ఎవరికి ఇస్తారు?

భారతదేశం, జూన్ 12 -- 242 మంది ప్రయాణికులతో లండన్ వెళ్తున్న ఎయిరిండియా విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం సమీపంలోని మేఘానీనగర్ ప్రాంతంలో కుప్పకూలింది. విమానంలోని ప్రయాణికుల్లో చాలా మంది ప్రాణాలతో బయటపడే అవక... Read More


''చుట్టూ చెల్లాచెదురుగా మృతదేహాలు, క్షతగాత్రులు'' - విమాన ప్రమాదం చూసిన ప్రత్యక్ష సాక్షి వెల్లడి

భారతదేశం, జూన్ 12 -- 242 మంది ప్రయాణికులు, సిబ్బందితో బయలుదేరిన ఎయిరిండియా ఏఐ-171 విమానం అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన ఐదు నిమిషాలకే గుజరాత్ లోని మేఘానీనగర్ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ఎయిరిండ... Read More


స్టాక్ మార్కెట్ లో ఈ ఒక్క రోజే రూ. 7 లక్షల కోట్ల నష్టం; ఈ అనూహ్య పతనానికి కారణాలేంటి?

భారతదేశం, జూన్ 12 -- భారత స్టాక్ మార్కెట్ జూన్ 12, గురువారం అన్ని విభాగాల్లో బలమైన నష్టాలను చవిచూసింది. సెన్సెక్స్ దాదాపు 1,000 పాయింట్లు, నిఫ్టీ 24,850 దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్ 82,515.14 పాయింట్... Read More